ఒకప్పుడు మట్టి కుండలో వంట చేసుకుని తినేది. ఇలా చాలా ఆరోగ్యకమైన అలవాటు. ఆ తర్వాత పాత్రలు వచ్చాయి. పాత్రల్లో వడ్డిన వంటలు తినేది. ఇప్పుడు ఎలక్ట్రక్ కుక్కర్లు వచ్చాయి. వాటిలో వండిన అన్నం తింటున్నాం. రైస్ కుక్కర్ లో బియ్యం పోసి, వాటర్ పోస్ స్విచ్ వేస్తే చాలు అరగంటలో అన్నం అయిపోతుంది.