డయాబెటిస్.. ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అతి భయంకరమైన దీర్ఘకాలిక వ్యాధిగా మారింది. 10 మందిలో ఆరుగురు డయాబెటిస్ బాధితులే దేశంలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలో ఉన్న సగం కంటే ఎక్కువ జనాభా మధుమేహ వ్యాధితో బాధపడుతున్న పరిస్థితి ప్రస్తుతం ఉంది. శరీరంలో చక్కెర స్థాయిలు పెరగడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ప్రమాదకరంగా,