వివరణ: డా. యం. ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు, సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151 గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను
Category: Telugu
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ జనవరి 20న పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే, ఈ కార్యక్రమానికి డొనాల్డ్ ట్రంప్ హాజరవుతారా? అనేది ప్రశ్నార్థకంగానే మిగిలింది. అసలు బైటెన్ విజయాన్నే అంగీకరించని ట్రంప్. ప్రమాణస్వీకారానికి హాజరయ్యే విషయాన్ని ఇప్పటి వరకు ప్రకటించలేదు. జనవరి 20న జో బైడెన్ ప్రమాణ స్వీకారానికి వచ్చే ముందుగానే ట్రంప్
‘ఇనాగరేషన్ డే’గా పిలుచుకునే అమెరికా కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాల 45వ అధ్యక్షుడిగా జో బైడెన్ బుధవారం(జనవరి 20న) నాడు ప్రమాణం చేయనున్నారు. అమెరికా 49వ ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ కూడా అదే రోజు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇన్సైడర్ షాక్ -జగన్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారో తెలుసా?
లండన్: తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్(తాల్) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఆదివారం(జనవరి 17న)నాడు గత ఏడాదికి భిన్నంగా తొలిసారి అంతర్జాలంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారా ప్రత్యక్షప్రసారంలో ప్రపంచ వ్యాప్తంగా వందలాది మంది తెలుగువారు వీక్షించారు. తాల్ ఛైర్మన్ భారతి కందుకూరి తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంబరాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన
లండన్: తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్(తాల్) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఆదివారం(జనవరి 17న)నాడు గత ఏడాదికి భిన్నంగా తొలిసారి అంతర్జాలంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారా ప్రత్యక్షప్రసారంలో ప్రపంచ వ్యాప్తంగా వందలాది మంది తెలుగువారు వీక్షించారు. తాల్ ఛైర్మన్ భారతి కందుకూరి తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంబరాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన
న్యూఢిల్లీ: ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న జేఈఈ మెయిన్ పరీక్షలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ కీలక ప్రకటన చేశారు. ఆయా విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఈసారి 12వ తరగతిలో 75 శాతం మార్కుల తప్పనిసరి నిబంధనను సడలిస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర నిధులతో నడిచే సాంకేతిక సంస్త(సీఐఎఫ్టీ)లైన ఐఐఐటీ, ఎన్ఐటీ, తదితర విద్యా
ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పమిడిముక్కల పోలీస్ స్టేషన్ నుంచి విడుదలయ్యారు. ఉమ విడుదలతో అక్కడున్న టీడీపీ శ్రేణులు నినాదాలతో హోరెత్తించారు. ఉదయం కృష్ణా జిల్లా గొల్లపూడిలో దేవినేని ఉమను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం పలు నాటకీయ పరిణామాల మధ్య పమిడిముక్కల పోలీస్ స్టేషన్కు తరలించారు. తొలుత గొల్లపూడి నుంచి పోలీసుల కాన్వాయ్ ఈలప్రోలు
తెలంగాణలో కొత్తగా 256 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. మరో 472 కేసుల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం (జనవరి 19) హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,92,128కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య
గుజరాత్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సూరత్లోని కోసాంబ ప్రాంతంలో ఓ ట్రక్కు ఫుట్పాత్ పైకి దూసుకెళ్లడంతో… దానిపై నిద్రిస్తున్న 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం(జనవరి 18) అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. మృతులంతా కూలీలు అని… రాజస్తాన్లోని బాన్స్వాడా
కొన్నేళ్లుగా ఉత్తరాది రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమకు బలం లేకపోయినా బరిలోకి దిగుతూ బీజేపీకి లబ్ధి చేకూరుస్తూ, లౌకికపార్టీలకు నష్టం చేస్తున్నారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీనిపై ఇన్నేళ్లుగా బీజేపీ కానీ ఎంఐఎం కానీ స్పందించకపోవడంతో ఈ ఆనుమానాలు బలపడుతూ వచ్చాయి. తాజాగా యూపీలోని ఉన్నవ్ బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్