ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన వైసీపీ సీనియర్ నేత ఆమంచి కృష్ణమోహన్ కు హైకోర్టులో ఊరట దక్కలేదు. గతంలో జడ్డీలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యవహారంలో ఆయన్ను విచారించేందుకు సీబీఐ సిద్దమైన తరుణంలో హైకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. అయితే ఆమంచి కోరిన విధంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు మాత్రం హైకోర్టు అంగీకరించలేదు.
Category: Telugu
మహారాష్ట్రలో రాజకీయ తుపాన్ తీరం చేరింది. గత రెండు వారాలుగా అక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాలు చాలామంది ఊహించినట్లుగానే సాగినా తుది అంకంలో మాత్రం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన ఏక్నాథ్ శిందే కానీ.. శిందే వర్గంతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి
ప్రజా ప్రస్థానం పాదయాత్ర ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ కు వ్యతిరేకంగా చాపకింద నీరులా పనిచేస్తూ పోతున్న వైయస్ షర్మిల ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు కూడగట్టడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అనర్గళంగా మాట్లాడుతూ, ప్రజా సమస్యలను గుర్తు చేస్తూ, కేసీఆర్ సర్కార్
మహారాష్ట్రలో పది రోజులుగా సాగుతున్న రాజకీయ సంక్షోభం ఒక కొలిక్కి వచ్చింది. నూతన ముఖ్యమంత్రిగా అనూహ్యంగా శివసేన తిరుగుబాటు నేత ఏక్ నాధ్ షిండే ప్రమాణ స్వీకారం చేసారు. ఊహించని విధంగా మాజీ సీఎం..బీజేపీ నేత ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసారు. ఇక, ఇప్పుడు షిండే సీఎంగా బల పరీక్ష ఎదుర్కోబోతున్నారు. తనకు ఉన్న మద్దతును
డా.యం.ఎన్.ఆచార్య – ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు – శ్రీమన్నారాయణ ఉపాసకులు.సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ – ఫోన్: 9440611151 గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని
డా.యం.ఎన్.ఆచార్య – ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు – శ్రీమన్నారాయణ ఉపాసకులు.సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ – ఫోన్: 9440611151 గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రేపు హైదరాబాద్ రానున్నారు. యశ్వంత్ అభ్యర్థిత్వానికి టీఆర్ఎస్ పార్టీతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటిస్తోంది. 2న ఉదయం 11.30 గంటలకు యశ్వంత్ సిన్హా ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు రాష్ట్రపతి ఎన్నికలో ఓటర్లుగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు. {image-yaswanth-1656615645.jpg
తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు ఇవాల మొదలయ్యాయి. తెలంగాణ ప్రత్యేకతను చాటే బోనాల పండుగ జీవన వైవిద్యానికి, పర్యావరణ,ప్రకృతి ఆరాధనకు ప్రతీకంగా నిలుస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. బోనాల పండగ సందర్భంగా ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండ జగదాంబికా అమ్మవారికి బోనం సమర్పణతో గురువారం నుంచి తెలంగాణలో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
శివసేన రెబల్స్ ఎమ్మెల్యేలకు నాయకత్వం వహించిన ఏక్ నాథ్ షిండే సీఎం పదవీ వరించింది. గురువారం రాత్రి 7.30 గంటలకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే మంత్రి వర్గ విస్తరణ వారంలో ఉంటుందని, బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు శివసేన రెబల్స్కు మంత్రి వర్గంలో అవకాశం ఉంటుంది. ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే.
న్యూఢిల్లీ: ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) క్లరికల్ పోస్టుల కోసం ఉమ్మడి రిక్రూట్మెంట్ ప్రక్రియను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. నోటిఫికేషన్ ప్రకారం.. ఆసక్తిగల అభ్యర్థులు దాని అధికారిక వెబ్సైట్ – ibps.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. స్థానానికి దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జూలై 21. అభ్యర్థులు పోస్ట్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు మొత్తం