• Sat. Apr 27th, 2024

24×7 Live News

Apdin News

JN1పై వైఎస్ జగన్ హెచ్చరిక

Byadmin

Apr 23, 2024




కొవిడ్ పై కేంద్ర ప్రభుత్వం నుంచి హెచ్చరికలు రావడంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది. కొవిడ్ తోపాటు ఇతర అంశాలపై వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబు సమీక్ష నిర్వహించారు. ర్యాపిడ్ కిట్లతోపాటు ఆక్సిజన్ కిట్లు, బెడ్లు, మందులు తదితర అంశాలను సమీక్షించారు. కొవిడ్ జేఎస్ 1 వేరియంట్ పై జాగ్రత్తలు తీసుకోవాలని

By admin